రవీంద్రభారతి హైదరాబాద్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామి చేతుల మీదుగా గండబేరుండ స్వర్ణ కంకణ ధారణ మహా పురస్కారం శ్రీ ప్రవీణ్ కుమార్ ఆచార్యులు అందుకోవడం జరిగింది.ఆ తదుపరి పురస్కారాలు అందుకున్న వారిలో తొలి పలుకు పత్రిక ఎడిటర్/ పబ్లిషర్ దుండ్ర కుమారస్వామి, మరియు తొలి పలుకు పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రామ్మూర్తి మరియు ఇతరులు ఉన్నారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న
కెసిఆర్ గురువుగారు శ్రీ మృత్యుంజయ శర్మ ,తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మరియు ఇతరులు పాల్గొన్నారు.
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more