రవీంద్రభారతి హైదరాబాద్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామి చేతుల మీదుగా గండబేరుండ స్వర్ణ కంకణ ధారణ మహా పురస్కారం శ్రీ ప్రవీణ్ కుమార్ ఆచార్యులు అందుకోవడం జరిగింది.ఆ తదుపరి పురస్కారాలు అందుకున్న వారిలో తొలి పలుకు పత్రిక ఎడిటర్/ పబ్లిషర్ దుండ్ర కుమారస్వామి, మరియు తొలి పలుకు పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రామ్మూర్తి మరియు ఇతరులు ఉన్నారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న
కెసిఆర్ గురువుగారు శ్రీ మృత్యుంజయ శర్మ ,తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మరియు ఇతరులు పాల్గొన్నారు.
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...
Read more


