• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

అనుమానం వద్దు.. దళిత బంధు పథకం అందరికి వర్తింప చేస్తాం- హరీష్ రావు

TP NewsbyTP News
14/08/2021
inPolitics
0
ఈటల.. నీవు ‌డబ్బులు, గడియారాలు, గ్రైండర్లు , కుట్టు మిషన్లను నమ్ముకున్నవు- హరీష్ రావు

హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, హుజురాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేస్తాం..ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం, నియోజకవర్గంలోని 20 వేల కుటుంబాలకు పైగా దళితులకు ఈ పథకం వర్తింస్తుందన్నారు. శాలపల్లి లో 16 న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 14 మంది పేద దళితులకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు.

ఈ నెల 17 నుండి ఈ పథకం గ్రామంలో ని సర్పంచ్, ఎంపిటిసి, ఇతర ప్రజా ప్రతినిధుల తో పాటు గ్రామానికి ఒక అధికారిని నియమించి, అందరి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి లభ్డిదారుల ఎంపిక చెయ్యడం జరుగుతుంది అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా 20 వేల కుటుంబాలకు, సుమారు రూ. 2 వేల కోట్లు నిధులచే ఈ పథకం ద్వారా లభ్డిదారులకు ప్రోసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుందని ట్రబుల్ షూటర్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు తెలియజేశారు.

Tags: Bjp partyDalitbandhuDalith empowermentdalitha banduetela rajendergellu srinivas yadavGovernament of TelanganaHarish raoHarish rao fire on etelahuzurabadhuzurabad TRS ticketkalvakuntla chandra shekar RaoTrs party
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News