• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

విరాట్ కోహ్లీకి ఇది వందో టెస్టు

AdminbyAdmin
04/03/2022
inNews, Sports
0
Virat Kohli Test Matches 100

ఈరోజు శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. క్రికెట్ అభిమానులకు ఇది అంత పెద్ద ఆసక్తికరమైన విషయం కాదు. ఎందుకంటే భారత్ తో శ్రీలంక 44 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో 20 మ్యాచులు ఇండియానే గెలిచింది. 17 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఏడు టెస్టులో శ్రీలంక గెలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలంక పర్ఫార్మెన్స్ ను చూస్తే పేలవంగా ఉంది. మ్యాచ్ ఏకపక్షం గానే ఉంటుందని తేలిపోతుంది. కానీ ఈ రోజు మ్యాచ్ ను ఆసక్తికరంగా చూడడానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

  • విరాట్ కోహ్లీకి ఇది ఇది వందో టెస్ట్ మ్యాచ్. దీంట్లో ఇంతకుముందు లాగా దుమ్ము రేపే ప్రతిభను కనబరచాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే అతను ఇంకా 38 పరుగులు చేస్తే, టెస్టుల్లో 8000 మైలురాయిని దాటుతాడు.
  • వన్డే మ్యాచులు కెప్టెన్ గాచేసిన అనుభవం ఉన్న రోహిత్ శర్మ , ఇప్పుడు మొట్టమొదటిసారిగా టెస్టు మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
  • ఈ మధ్య కాలం లో ఆడిన మ్యాచ్ లలో మిడిలార్డర్‌ హీరోస్ పుజారా, రహానెల్లో ఎవరూ లేకుండా భారత్‌ ఆడుతున్న తొలి టెస్టు ఇదే.
Tags: cricketSportsvirat kohli
Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం

by Admin
24/07/2026
0

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్‌తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...

Read more
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

23/07/2026

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

13/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News