మహబూబాబాద్ (తొలిపలుకు న్యూస్) : తెలంగాణ రాష్ట్ర మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ST కాలనీ సబ్స్టేషన్ తండా గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ పార్టీ నాయకులను ఏనుకోవడం జరగింది. తెరాస పార్టీ యువజన యూత్ ప్రెసిడెంట్ గా వాంకుడొత్ తరుణ్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తరుణ్ నాయక్ మాట్లాడుతూ…
యువతకు ఆదర్శం గా ఉండి, నా వంతు కృషి చేసి పార్టీ పేరు కాపాడుకుంటానన్నారు, నన్ను ఏకగ్రీవం చేసిన మండల నాయకులు జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి , ఎంపీపీ చంద్రమోహన్, కొంరెడ్డి రవిందర్ రెడ్డి గార్లకు మరియు గ్రామ ప్రెసిడెంట్ సెవెండర్ నాయక్ కు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.