శేరిలింగంపల్లి, తొలి పలుకు : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా నియమిథులయిన రాఘవేందర్ రావు ను మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, మాజీ వార్డ్ మెంబర్ పి. వంశీకృష్ణ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్ ఆధ్వర్యంలో పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని వంశీ కృష్ణ తెలిపారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more