శేరిలింగంపల్లి, తొలి పలుకు : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా నియమిథులయిన రాఘవేందర్ రావు ను మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, మాజీ వార్డ్ మెంబర్ పి. వంశీకృష్ణ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్ ఆధ్వర్యంలో పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని వంశీ కృష్ణ తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more