తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లో అల్లాపూర్ డివిజన్ లోని తులసి నగర్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన అనతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే నిజాం పాలన నుండి తెలంగాణకు విమోచనం దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు పులిగోల్ల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు విజయ్, డివిజన్ ఉపాధ్యక్షులు శ్రవణ్, జనరల్ సెక్రెటరీ అంకిత్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ మహదేవ్, రామకృష్ణ, సత్యనారాయణ(బాబీ), ఎస్సీ మోర్చ జనరల్ సెక్రెటరీ మల్లేష్, కుమార్, సుదర్శన్, సునీల్, కృష్ణంరాజు, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more