తెలంగాణ : క్యాబినెట్ మంత్రిగా పదోన్నతిపొందిన కిషన్ రెడ్డి గారికి ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అభినందనలు తెలిపారు. అలాగే సింగూర్ ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని జహీరాబాద్ ఎమ్ పి బి. బి పాటిల్ మరియు ఆందో ల్ ఎమ్ ఎల్ ఏ క్రాంతి కిరణ్ కోరారు. వీరితో పాటు ఎల్లారెడ్డి ఎమ్ ఎల్ ఏ సురేందర్ కూడా ఉన్నారు.
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...
Read more