• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ స్కూల్ నడపాలి – జక్క వెంకట్ రెడ్డి

TP NewsbyTP News
28/08/2021
inNews
0
కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ స్కూల్ నడపాలి – జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి : తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేది నుండి పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్నందున ,ఈరోజు మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని కోవిడ్-19పై తగు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను పాఠశాలకు పంపవలసినదిగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అదేవిధంగా పాఠశాలలో కోవిడ్-19 నిబంధనలు విద్యార్థులు ఖచ్చితంగా పాటించే విధంగా చూడాలని మరియు అవసరమైనవారికి వెంటనే కరోనా టెస్టులు మరియు ఆరోగ్య స్థితిగతుల గురించి ANM లేదా ఆశ వర్కర్ల చేత అవసరమైన టెస్టులు చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ హరిశంకర్ రెడ్డి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ గారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Tags: jakka venkat reddyPeerzadigudaPeerzadigudaMunicipalCorporationschools openseptemberSwachhPeerzadigudatelanganaschoolsTrs party
TP News

TP News

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News