• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

యాదవ బిడ్డ ప్రాణం నిలిపిన నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
14/02/2023
inNews
0
యాదవ బిడ్డ ప్రాణం నిలిపిన నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

యాదవ బిడ్డ ప్రాణం నిలిపిన నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన ఎవరినైనా కొడితే చాలు.. ఓ పెద్ద రాద్ధాంతం చేస్తుంటారు. కానీ ఆయన చేసిన మంచిని చాలా తక్కువ మంది మాత్రమే బయట పెడుతూ ఉంటారు. తాజాగా ఓ యాదవ బిడ్డ ప్రాణం నిలిపారు నందమూరి బాలకృష్ణ. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న వ్యక్తి ప్రాణం నిలబెట్టారు. ఆయన చేసిన మంచి పనికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

టాలీవుడ్ కి చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని తెలుసుకున్న బాలయ్య వెంటనే అతనికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందించి ప్రాణాలను కాపాడారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను వద్ద మహేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.అతను రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. యాదవ బిడ్డ ప్రాణం నిలిపిన నందమూరి బాలకృష్ణకు ధన్యవాదాలు అని దుండ్ర కుమారస్వామి తెలిపారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడంతో పాటుగా పేదలకు తన సొంత ఖర్చులతోనే ఆసుపత్రి బిల్లును బాలయ్య చెల్లిస్తూ ఉంటారని దుండ్ర కుమారస్వామి అన్నారు. యాదవ బిడ్డ ప్రాణం నిలబెట్టి ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారని దుండ్ర కుమారస్వామి అన్నారు. యాదవుల తరపునా, బీసీల తరపునా ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు దుండ్ర కుమారస్వామి. మహేష్ యాదవ్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి నయం కావాలంటే సుమారుగా 40 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పారని, బోయపాటి ద్వారా విషయం తెలుసుకున్న బాలయ్య బాబు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకుని ఉచితంగా చికిత్సను చేయించారని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం బాలయ్య బాబు గొప్పతనం అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు.

Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News