• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు

AdminbyAdmin
17/05/2018
inNews, Telangana
0
telangana government

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం నిన్న వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ DA) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన 18 డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈనేపథ్యంలోనే డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.572 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. 350 కోట్ల భారం పడనుంది. ఫించన్ దారులకు కూడా డీఏ వర్తించనుంది. పెరిగిన డీఏ జులై 1, 2017 నుంచి అమలులోకి రానుంది.

Tags: DA
Admin

Admin

నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ
News

నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ

by Admin
08/08/2026
0

వైద్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులకు దోహదం నేషనల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో వైద్య నిపుణుల చర్చ హైదరాబాద్‌: వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నిశ్శబ్ద...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం

24/07/2026
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

23/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News