అంబర్ పెట్ : అంబర్పేట్ మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ అనంతరం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు డబ్బులు కేటాయించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని ఆయన అన్నారు.
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...
Read more