మెదక్ జిల్లా రామాయంపేటలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి గంగం పద్మ మరియు వారి కుమారుడు గంగం సంతోష్ లు కొంతమంది వ్యక్తుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన విచారకరం దురదృష్టకరం అని తెలియజేశారు. ఈ ఆత్మహత్యలకు కారణమైన వారెంతటివారైన శిక్షింపబడుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి గార్ల దృష్టికి తీసుకెల్లడానికి
ఇంటర్నేష్నల్ వైశ్య ఫెడరెషన్ కృషిచేస్తుంది.
మృతులకు సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ల ఆత్మ పరమాత్మ లో విలీనమవ్వాలని కోరుకుంటూ
వారి కుటుంబానికి ప్రగాఢ , సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ , వారి కుటుంబానికి అండగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలబడుతుంది తెలియజేశారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more