పిర్జాదిగూడ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పిర్జాదిగూడలోని కమల హాస్పిటల్ డాక్టర్ ఆశ అశోక్ సహకారంతో 14 వార్డు పాశం శశికళ బుచ్చి యాదవ్ ఆధ్వర్యంలో, మేడిపల్లి వినాయక నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనది. సుమారుగా రెండు వందల ఎనభై మంది వారి వారి సమస్యలకు ఉచితంగా మందులు కంటి పరీక్షలు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీమతి డాక్టర్ ప్రీతి రెడ్డి, కమల ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కాజా ఖాన్ కూడ పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more