రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక ST కమిషనన్ ప్రకటిచాలని అఖిల భారత గిరిజన సమాఖ్య రంగారెడ్డి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడు మేఘవత్ జగదీష్ నాయక్ డిమాండ్ చేశారు. మహేశ్వరం మండలం సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పక్క రాష్ట్రాలు ST,SC కమిషన్ విభజించి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసాయి కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేంళ్ళు గడుస్తున్నా ST,SC కమిషన్ ఏర్పాటు చేయకపోవడం విడ్డురంగా ఉంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ST కమిషన్ ను ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more