శేరిలింగంపల్లి నియోజకవర్గం కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సురేష్ రాథోడ్ ఈ నెల 10 న జరిగిన ఎన్నికలలో రేపు జరగబోయే కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని తుల్జాపూర్ లో తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more