శేరిలింగంపల్లి నియోజకవర్గం కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సురేష్ రాథోడ్ ఈ నెల 10 న జరిగిన ఎన్నికలలో రేపు జరగబోయే కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని తుల్జాపూర్ లో తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more