శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజిన్ పరిధిలో ని అయ్యప్ప సొసైటీ లో సాయి నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మంటపం వద్ద దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని గణనాధుని దర్శించుకున్న అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి పీ. సూర్య కిరణ్.. ఈ కార్యక్రమంలో లో నుకాల ప్రేమ్, లక్ష్మణ్, బొట్టు శ్రీను, శివా తదితరులు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more