షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ లో తల్లిదండ్రులపై అలిగి ఒక బాలుడు పారిపోయాడు. బాలుని తల్లిదండ్రులు షాద్ నగర్ బ్లూ కోల్ట్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన షాద్ నగర్ పోలీసులు గంట వ్యవధిలోనే పారిపోయిన బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more