షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ లో తల్లిదండ్రులపై అలిగి ఒక బాలుడు పారిపోయాడు. బాలుని తల్లిదండ్రులు షాద్ నగర్ బ్లూ కోల్ట్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన షాద్ నగర్ పోలీసులు గంట వ్యవధిలోనే పారిపోయిన బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more