• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Uncategorized

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న 368వ జయంతి వేడుకలు

TP NewsbyTP News
20/08/2018
inUncategorized
0
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న 368వ జయంతి వేడుకలు

కౌండిన్య సంఘము ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బాలాజీ ఫంక్షనల్ ఎదురుగా ఐటీఐ ఇనిస్టిట్యూట్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 368వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు .మాజీ వై చైర్మన్ సీహెచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు సదాశివపేట మండల సర్దార్ సర్వాయి పాపన్న సంస్థ అధ్యక్షులు తంగడపల్లి.వెంకటేశం గౌడ్ పూలమాలు సమర్పించి నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ బీసీ దళ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోవూరి.సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ దేశంలోనే తొలి వెలుగు బహుజన చక్రవర్తి అయినా మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 18-08-1650లో జన్మించారు .దళిత బహుజన విప్లవ వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల కోసం, బహుజనుల స్వేచ్ఛకోసం, ఆడపడుచుల స్వేచ్ఛ కోసం, భావితరానికి బంగారు బాటలు వేయడానికి పాటుపడ్డ వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన ఆశయాలను ఆచరణలో ఉంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఎటువంటి భంగమూ వాటిల్లకుండా వారి యొక్క అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటూ యువతి యువకులు సర్దార్ సర్వాయి పాపన్న లక్ష్యాలను సాధించాలని అన్నారు .గౌడ కుల వంశోద్ధారకుడు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగి బహుజనులతో మమేకమై బహుజనులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో ముందుండే విధంగా పాటుపడాలని కోరారు.అదే విధంగా గౌడ కులమునకు చెందిన యువతి యువకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు మంచి కీర్తి ప్రతిష్టలు మన తెలంగాణ రాష్ట్రంలో తెచ్చి ఆయన యొక్క లక్ష్యమును నెరవేర్చాలని కోరారు.ఈ సందర్భంగా తెలంగాణ అన్ని జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడానికి ముందుంటానని సభా ముఖంగా తెలియజేశారు .ఈ కార్యక్రమం తదునానంతరం గౌడ కులస్తులు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు .ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ నల్ల. జయరాములు గౌడ్ ,మాజీ కౌన్సిలర్లు కోవూరి.కృష్ణాగౌడ్, జి.కృష్ణాగౌడ్,టి.ఆర్.యస్ పట్టణ నాయకులు బి.పెద్ద గౌడ్ ,యక్స్-టి.ఆర్.యస్.వి పట్టణ అధ్యక్షులు కోవూరి. అనిల్ గౌడ్ ,శంకర్ పల్లి శ్రీనివాస్ గౌడ్,నల్ల.కాశినాథ్ గౌడ్,నల్ల.ప్రశాంత్ గౌడ్,కోవూరి.రవికిరణ్ గౌడ్,బి.అంజనేయులు గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు .

TP News

TP News

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?
News

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?

by Admin
04/09/2026
0

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు? జన్మాష్టమి పండుగ వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటి? ధర్మం, కర్తవ్యం, సత్యం, సమాజ బాధ్యతలే శ్రీకృష్ణుడి జీవన సారం...

Read more
బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

02/09/2026
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

26/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News