• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతి పై స్పందించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు.. సమస్యలకు చావు పరిష్కారం కాదన్న దుండ్ర కుమార స్వామి

AdminbyAdmin
02/03/2023
inNews
0
ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతి పై స్పందించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు.. సమస్యలకు చావు పరిష్కారం కాదన్న దుండ్ర కుమార స్వామి

Press note; 02/03/2023

ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతి పై స్పందించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు.. సమస్యలకు చావు పరిష్కారం కాదన్న దుండ్ర కుమార స్వామి

ఆందోళనకు గురి చేస్తున్న విద్యార్ధుల ఆత్మహత్యలు

ఈ పోటీ ప్రపంచంలో చదువు ఎంత ముఖ్యమో మానసిక ధైర్యం కూడా అంటే ముఖ్యం

నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతి పై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి స్పందించారు. లక్షల్లో డబ్బులు కుమ్మరించి కొంటున్న చదువులు విద్యార్ధుల ప్రాణాల పాలిట యమపాశంలా మారుచున్నాయని, రోజురోజుకు విద్యార్ధుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకు గురిచేస్తుందని తెలిపారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న విద్యార్ధులు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారని కుమార స్వామి విచారం వ్యక్తం చేశారు. సాత్విక్ మృతికి కారకులైన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత యాజమాన్యం పై ఉందని దుండ్ర కుమార స్వామి తెలిపారు. శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకుల ఆశ చూపి విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకొంటు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయని దుండ్ర కుమార స్వామి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.. ఈ పోటీ ప్రపంచంలో చదువు ఎంత ముఖ్యమో మానసిక ధైర్యం కూడా అంటే ముఖ్యం అన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి ఆ దిశగా విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన బాధ్యత విద్యాసంస్ధల పై ఉందని కుమార స్వామి అన్నారు. సమస్యలకు చావు పరిష్కారం కాదని మనో ధైర్యంతో సమస్యను ఎదుర్కొనడం అలవాటు చేసుకొంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తెలిపారు.

Tags: Bc castebc commissionBC Dalbc dal presidentBc dal president telangana Formation day wishesBc Leader telanganaBC welfareChaitanyaDundra KumaraswamyIntermidiatekalvakuntla chandra shekar RaoKumaraswamy dundraNational bc leaderSathviksri chaitanya schoolSucuideTelanganaసాత్విక్
Admin

Admin

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
News

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

by Admin
27/02/2026
0

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్...

Read more

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

22/02/2026
సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

19/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News