మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం రోజు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేంద్ర కార్మిక మరియు ఉపాధి, పర్యావరణం, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి రోడ్డు మార్గం ద్వారా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ కు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more