మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం రోజు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేంద్ర కార్మిక మరియు ఉపాధి, పర్యావరణం, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి రోడ్డు మార్గం ద్వారా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ కు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more