మునుగోడు మండలం లోని రావి గూడెం, జక్కలవారి గూడెం, కచలాపురం, కిష్టాపురం, కోతులాపురం, గ్రామాలలో మాజీ పార్లమెంటు సభ్యులు చాడా సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించి బూత్ ఇంచార్జులు, కమిటీ సభ్యులు ,గ్రామ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికల గురించి చర్చించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more