పీర్జాదిగూడ: మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 19 వ డివిజన్ పట్టణ ప్రగతి 4 వ రోజులో భాగంగా తన డివిజన్ లోని మునిసిపల్ మరియు శానిటైజషన్ సిబ్బందికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా వారి కుటుంబంతో కూర్చొని కలసి భోజనం చేసిన 19 డివిజన్ కార్పొరేటర్ అలువాల సరిత దేవేందర్ గౌడ్.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more