సికింద్రాబాద్ : తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సీతాఫల్మండి డివిజన్లో నివసిస్తున్న శ్రీమతి శ్రావంతి చికిత్స కోసం రూ .1 లక్షల సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more