• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

రక్తదానాలతో ప్రాణదాతగా మారిన ముజ్జు భాయ్..

TP NewsbyTP News
14/06/2021
inNews
0
రక్తదానాలతో ప్రాణదాతగా మారిన ముజ్జు భాయ్..

నారాయణఖేడ్: దానాల అన్నింటిలో కెళ్ల రక్తదానం చాలా విలువైనది. ఆపదలో ఉన్న వారికి రక్తం ఇవ్వడం అంటే తిరిగి వాళ్లకు ప్రాణం పొయ్యాడమే అవుతుంది. అలాంటి మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుళ్లు గా పిలవబడే రక్తదాతలందరికి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా “తొలిపలుకు” శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి రక్తదానం చేసి వారి ప్రాణం కాపాడాలనే సదుద్దేశ్యంతో, ఎంతో మందికి రక్తదానం చేస్తూ, వాట్సాప్ గ్రూప్ లు పెట్టి, ఎంతో మందిని చైతన్య పరిచి, తనతో పాటుగా వందల మందితో రక్తదానం చేయిస్తూ, వేలమంది ప్రాణాలు కాపాడుతున్న “నారాయణఖేడ్ ముజ్జు భాయ్” గా పిలవబడే మొహమ్మద్ ముజాహెద్ చిస్తీ, “ప్రపంచ రక్తదాతల దినోత్సవం” సందర్భంగా మాట్లాడుతూ..

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనే ఉద్దేశ్యంతో నేను ఇప్పటివరకు 16 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చిన సరే లేచి వెళ్తాను రక్తం ఇచ్చేసి వస్తాను అన్నారు. “నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్” అనే ఒక వాట్సప్ గ్రూప్, జులై 5, 2017న స్థాపించడం జరిగింది. పెట్టిన అనతి కాలంలోనే అశేష స్పందన వచ్చింది. ఆ గ్రూపులో ఉన్న వారందరు కలిసి, ఈ కరోనా కష్ట కాలంలో 2020-2021 సంవత్సరంలో సుమారు 300 మంది కి పైగా రక్తదాతలు ఆపదలో ఉన్నవారికి రక్తదానాలు చెయ్యడం జరిగింది అన్నారు..

“ఖేడ్ బ్లడ్ డోనర్స్” అనే వాట్సప్ గ్రూప్ లో 227 మంది ఉన్నారు. ఈ గ్రూప్ ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది అని చెప్పడానికి గర్వపడ్తున్న అని అన్నారు. గతంలో రక్తదాతలు కేవలం రక్తదాన శిబిరంలో మాత్రమే రక్తదానం చేసేవారు. దానికి భిన్నంగా ఇప్పుడు పేషెంట్ ఉన్న ఆసుపత్రికి తమ సొంత ఖర్చులతో వెళ్లి, ముందు పేషేంట్ బంధువులను కలిసి, రక్తదానం చేసి పేషేంట్ యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని వస్తారు మా దాతలు అని సగర్వంగా తెలియజేశారు..

Tags: blood donationblood donation campsBlood donerskhed donersmujju bhaiNarayankhed blood donars
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News