యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో 8వ వార్డులో డంపింగ్ యార్డ్ పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, కౌన్సిలర్ పంగ రెక్క, శాని టైఇన్స్పెక్టర్ ప్రసాద్, వార్డు ఇన్చార్జి లహరి, కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినసబితగోపాల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more