యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో 8వ వార్డులో డంపింగ్ యార్డ్ పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, కౌన్సిలర్ పంగ రెక్క, శాని టైఇన్స్పెక్టర్ ప్రసాద్, వార్డు ఇన్చార్జి లహరి, కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినసబితగోపాల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more