కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో వినాయక చవితి సందర్బంగా అంజయ్య నగర్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన, వినాయక మండపంలోని 13 రోజులు పూజలు అందుకున్న గణపతి లడ్డు ఏడునాగులపల్లి గ్రామ వాస్తవ్యులు ముక్కెర రమేష్ 2.65 రెండు లక్షలు అరవై ఐదు రూపాయలకు దక్కించుకున్నారు.
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...
Read more