ఘట్ కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండం HPCL సమీపంలో రాంనగర్ కి చెందిన ఇద్దరు వ్యక్తులకు రోడ్డుప్రమాదం జరిగింది. హరితహరం కార్యక్రమానికి వెళ్తున్న మేడ్చల్ జిల్లా ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు ఘట్ కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన కారు అపి అక్కడికి వెళ్లి వారిని హాస్పిటల్ కి తరలించారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more