• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

నిజాంపేట్ కార్పొరేషన్ రెవెన్యూ సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే వివేకా సమీక్ష..

TP NewsbyTP News
03/06/2021
inNews, Nizampet, Quthbullapur
0
నిజాంపేట్ కార్పొరేషన్ రెవెన్యూ సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే వివేకా సమీక్ష..

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోర్టు కేసుల్లో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భూముల సమస్యలు ఇతరత్రా అంశాలపై ఎమ్మెల్యే అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్కారు భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని చెప్పారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూముల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకొని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆయా స్థలాల్లో పార్క్ లు, ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాలు, ప్రభుత్వ కళాశాలలు, స్మశాన వాటికల వంటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సరిత, కమిషనర్ గోపి (ఐఎఎస్), ఆర్ఐ జగదీష్, ఏసీపి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Tags: Governament landsMla vivekanandh reviewQuthbullapurQuthbullapur Mla vivekanandh
TP News

TP News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News