• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మట్టి మనిషిగా ఎంపీపీ వైయస్సార్..

TP NewsbyTP News
29/06/2021
inNews
0
మట్టి మనిషిగా ఎంపీపీ వైయస్సార్..

ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండలంలోని మర్పల్లిగూడ గ్రామంలో మాయ పెంటయ్య అనే రైతు వెదజల్లే విధానాన్ని పరిశీలించిన మేడ్చల్ జిల్లా ఎంపీపీల పోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎం పి పి ఏనుగు సుదర్శన్ రెడ్డి, తాను కూడా రైతులతో కలిసి పొలంలోకి దిగి “మట్టి మనిషిగా” మారి చాలా ఇష్టంగా, ఎంతో సంతోషంగా ఓడ్ల గింజలను వెదజల్లారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ..

నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్న… వరి వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా, ఎకరానికి 10 క్వింటాళ్ల ధాన్యం అధిక దిగుబడి వస్తుంది. ఇదే గ్రామానికి చెందిన మాయ కిష్టయ్య అనే రైతు ఎకరానికి 48 క్వింటాళ్ల ధాన్యం పండించడం ఒక నిదర్శనం కాబట్టి రైతులు అందరూ ఈ విధానాన్ని అనుసరించి, శ్రమను ఖర్చును తగ్గించి, అధిక దిగుబడి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఆని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సురేష్ రెడ్డి, ఉప సర్పంచ్ మాయ నరేష్ తోపాటు మిగతా రైతులు పాల్గొన్నారు

Tags: agricultureghatkesarGhatkesar mpp enugu sudashan reddyMedchalMpp Enugu Sudarshan reddy
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News