ప్రగతి భవన్: తెలంగాణ రాష్ట్రంలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నూతన డీన్ గా నియమితులైన మదన్ పిల్లుట్ల, ఈరోజు మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమాలను మంత్రికి ఐ.ఎస్.బి బృందం వివరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు ఐ.ఎస్.బి బృందంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more