• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News AP

పడాలకు “జీవిత సాఫల్య పురస్కార” సత్కారం. ముగిసిన అల్లూరి సీతారామరాజు జాతీయ కార్యవర్గ సమావేశాలు పవన గిరి స్వామీజీకి పడాల రామారావు స్మారక అవార్డు ప్రదానం

AdminbyAdmin
13/12/2020
inAP, News
0
పడాలకు “జీవిత సాఫల్య పురస్కార” సత్కారం. ముగిసిన అల్లూరి సీతారామరాజు జాతీయ కార్యవర్గ సమావేశాలు పవన గిరి స్వామీజీకి పడాల రామారావు స్మారక అవార్డు ప్రదానం


అల్లూరి విద్యనభ్యసించిన నర్సాపురం, రామచంద్రాపురం పాఠశాలలో విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయం

అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు స్థానిక ఆనం రోటరీ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు, లక్ష్మీ దంపతులను సంఘం ప్రతినిధులు “జీవిత సాఫల్య పురస్కారం”తో ఘనంగా సత్కరించి, cపట్టు వస్త్రాలు, జ్ఞాపికను అందజేశారు.దేవాంగ కార్పొరేషన్ తరఫున కొండపల్లి పట్టాభిరామారావు(పట్టియ్య), పుచ్చల రామకృష్ణలు, మాదేటీ రాజాజీ ఆర్ట్ అకాడమీ తరఫున వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మాదేటీ రవి ప్రకాష్ , ఉపాధ్యక్షుడు పి.ఎస్. రవికాంత్ సారథ్యంలో పడాల దంపతులను ఘనంగా సత్కరించారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన పడాల రామారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవన గిరి స్వామీజీ తణుకు వెంకట్రామయ్య దంపతులను పడాల రామారావు స్మారక అవార్డు తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విద్యనభ్యసించిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టేలర్ హై స్కూల్, రామచంద్రపురం నేషనల్ హైస్కూల్ లో అల్లూరి నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేయాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వబ్బల రెడ్డి సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి యిళ్ళ శ్రీకాంత్, కోశాధికారి బళ్ళ శ్రీనివాస్( మయూరి శ్రీను), ఉపాధ్యక్షులు పుచ్చల రామకృష్ణ , దంతులూరి సుబ్బరాజు, ఆర్ .వి .ఎస్ .రాజు , కార్యదర్శులు పి.రమాదేవి (నెల్లూరు), వెల్లాల నాగార్జున,హర దీపక్, సీనియర్ జర్నలిస్టు పి. వి. సత్యనారాయణ (నర్సీపట్నం ), లక్కాకుల బాబ్జి, దాడి గోవిందరావు (కోటనందూరు),శ్యామల వరలక్ష్మి పాల్గొన్నారు.

Admin

Admin

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు
News

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు

by Admin
18/03/2026
0

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

Read more
ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు

ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు

16/03/2026
బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

బ్లిస్‌బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

13/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News