• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business Banking Finance

ఐడిబిఐ బ్యాంకులో జీవితబీమా సంస్థ (ఎల్‌ఐసి) ఆమోదం

AdminbyAdmin
01/07/2018
inBanking Finance, Business
0
IDBI-and-LIC-Deal

ఐడిబిఐ బ్యాంకులో జీవితబీమా సంస్థ (ఎల్‌ఐసి) ఆమోదం

ప్రభుత్వరంగంలోని ఐడిబిఐ బ్యాంకులో జీవితబీమా సంస్థ (ఎల్‌ఐసి)వాటా కొనుగోలుకు బీమా నియంత్రణ క్రమబద్దీకరణసంస్థ(ఐఆర్‌డిఎఐ)ఆమోదించింది. ఐడిబిఐ బ్యాంకులో 51శాతం ప్రభుత్వ వాటాలను ఎల్‌ఐసి కొనుగోలుచేయాలనినిర్ణయించింది. ఈడీల్‌పై ముగ్గురు ఎల్‌ఐసి ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం బ్యాంకులో ఎల్‌ఐసికి ఎనిమిదిశాతం వాటాలున్నాయి. ప్రభుత్వం తన వాటాను తగ్గించుకునేందుకుగాను ఐడిబిఐ బ్యాంకు వాటాను ఎల్‌ఐసికి విక్రయిస్తుందని అంచనా. ఐఆర్‌డిఎఐ ఎల్‌ఐసి వాటా కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వాస్తవానికి బీమా నిబంధనలప్రకారం చూస్తేఎల్‌ఐసి ఏ ప్రభుత్వ ప్రైవేటు కంపెనీల్లోనూ 15శాతం వాటాలకు మించి కొనుగోలుచేసేందుకు అనుమతించవు. అయితే ప్రత్యేకించి ఐడిబిఐ బ్యాంకు వాటా కొనుగోలులో మాత్రం బీమా నియంత్రణసంస్థ ఎల్‌ఐసికి మినహాయింపు ఇచ్చింది.

Tags: IDBILIC
Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News