తొలిపలుకు న్యూస్ (రాజన్న సిరిసిల్ల) : తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడిపై
ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, వచ్చే ఏసంగిలో రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more