తొలిపలుకు న్యూస్ (రాజన్న సిరిసిల్ల) : తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడిపై
ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, వచ్చే ఏసంగిలో రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more