తొలిపలుకు న్యూస్ (రాజన్న సిరిసిల్ల) : తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడిపై
ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, వచ్చే ఏసంగిలో రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more