తొలిపలుకు న్యూస్ (రాజన్న సిరిసిల్ల) : తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడిపై
ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, వచ్చే ఏసంగిలో రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
బీసీల అభివృద్ధి తోడ్పడే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కే మద్దతు జాతీయ బీసీ దళ్ మరియు అనుబంధ సంఘాలు బీసీల అభివృద్ధి తోడ్పడే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు జాతీయ...
Read more