సీఎం శ్రీ కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వ్యక్తిగత వైద్యుడు శ్రీ ఎం. వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం ఇవాళ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్ గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని తేలింది. దీంతో సీఎం కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more