హైదరాబాద్ : ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ కేసిఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more