కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. వారి కుమారుడికి నామకరణం చేయాలని కోరగా ఎత్తుకుని నామకరణం చేశారు. రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తారక రామారావు అని నామకరణం చేశారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more