కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. వారి కుమారుడికి నామకరణం చేయాలని కోరగా ఎత్తుకుని నామకరణం చేశారు. రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తారక రామారావు అని నామకరణం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more