కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. వారి కుమారుడికి నామకరణం చేయాలని కోరగా ఎత్తుకుని నామకరణం చేశారు. రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తారక రామారావు అని నామకరణం చేశారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more