హబ్సిగూడ : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కెసిఆర్ సేవాదళం ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ బుస్సా వెంకట్ ,పెద్ది రమేష్ ,టిఆర్ఎస్ నాయకులు వనం పల్లి గోపాల్ రెడ్డి, గరిక సుధాకర్ ,పల్లె నర్సింగ్ రావు ,ఎం.డి. రెహమాన్, నందికంటి శివ, కొంగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more