హబ్సిగూడ : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కెసిఆర్ సేవాదళం ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ బుస్సా వెంకట్ ,పెద్ది రమేష్ ,టిఆర్ఎస్ నాయకులు వనం పల్లి గోపాల్ రెడ్డి, గరిక సుధాకర్ ,పల్లె నర్సింగ్ రావు ,ఎం.డి. రెహమాన్, నందికంటి శివ, కొంగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more