ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం లో తాజా మాజీ డిప్యూటి స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి మరియు ఎంపీ ప్రభాకర్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళి యాదవ్ మరియు తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు ప్రాధాన్యత ఇవ్వాలని, మేనిఫెస్టో లో కూడా బీసీలకు న్యాయం చేయాలని విన్నపం తెలియజేసినా, సంగారెడ్డి జిల్లా బీసీ దళ్ యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్ యాదవ్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more