• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్: తెలంగాణా లో ఉద్యోగ జాతర – కె.సీ.ఆర్.

AdminbyAdmin
09/03/2022
inNews, Telangana
0
Jobs Notification KCR

సి.ఎం. కె.సి.ఆర్. నిరుద్యోగులకు భారీ బొనాంజా ప్రకటించారు. నిన్న వనపర్తి బహిరంగ సభలో ” నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్యపోతారు. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి.” అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్నట్లుగానే ఈరోజు అసెంబ్లీలో బద్జెట్ సమావేశాల ప్రసంగంలో ఆయన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈరోజే ఇస్తామని ప్రకటించారు.

తెలంగాణాలో 91,142 వేకెన్సీలు ఉన్నాయని, ఇందులో ఈరోజే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు చెప్పారు.
లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసామనీ, ఇంకా లక్షా 56 వేల జాబ్లకు నోటిఫికేషన్ ప్రకటించామని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానులతో నేనే స్వయంగా చర్చించి, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది అని చెప్పారు.

Tags: JobsKCRTelangana
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

by Admin
01/07/2025
0

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News