జగిత్యాల: జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా డాక్టర్. చంద్ర శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, శ్రీ సుంకె రవి శంకర్ మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ గార్లు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more