జగిత్యాల: జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా డాక్టర్. చంద్ర శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, శ్రీ సుంకె రవి శంకర్ మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ గార్లు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more