• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Social

పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు ఎదిగినా..ఒదిగి వుండే నైజం… జగధీశ్వర రెడ్డి ది

AdminbyAdmin
01/03/2018
inFeatured, Profile, Social
0
jagadeeswar reddy

పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు ఎదిగినా.. ఒదిగి వుండే నైజం.. జగధీశ్వర రెడ్డి ది

ఆయనే తెలంగాణ హోంమంత్రి దగ్గర ఓసిడి ఆఫీసర్ గా సాగుతున్న జగదీశ్వర్ రెడ్డి, ఆయనది నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు స్వస్థలం. నాన్న ఉపాధ్యాడు అవ్వడంతో చిన్నతనం నుండి చదువు పట్ల, కెరీర్ పట్ల ఓ నిర్ధిష్టమైన,బలమైన ఆత్మవిశ్వసమ్ నెలకొంది. అలా ఉన్నత చదువులు ఎం.ఏ ఆర్కియాలజి, ఎం.బి.ఏ చదివారు.

ఆ తర్వాత పోలీస్ అవ్వాలని కలలు కన్నా గాని ఒక్కడే కొడుకు అవ్వడంతో జగదీశ్వర్ రెడ్డి తల్లి ఒప్పుకోలేదు, దానికి కారణం అప్పోట్లో రాష్ట్రం లో నక్సల్స్ ప్రభావితం విపరీతంగా ఉండడం వలన అమ్మకు ఇష్టం లేదు, ప్రతి అమ్మకు ఇలాంటి భయం తప్పక ఉంటుంది అని భావించినా ఇంటి కన్నా దేశానికి నా అవసరం ఎంతో ఉందని భావించి, అలు పెరుగని సైనికుడు లా వెనుకడుగు వేయకుండా 1993 లో సబ్ ఇన్స్ పెక్టర్ పరీక్షలు రాశారు, కానీ ప్రభుత్వం మారడం వలన ఫలితాలు విడుదల చేయ లేదు, అప్పోట్లో ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారి దగ్గరికి 500 మందిని తీసుకెళ్లి, వారిలో ఐదుగురు సభ్యులను ముక్యమంత్రి అనుమతి ఇచ్చారు, దానిలో ఒకరు అయిన జగదీశ్వర్ రెడ్డి వాస్తవ పరిస్తుతులను కళ్లకు కట్టినట్టుగా ముఖ్యమంత్రి కి తెలియజేసారు, వెంటనె స్పందచి పరీక్షల ఫలితాలు విడుదల చేసినారు, దానితో ఉద్యోగం వచ్చేసింది, ఇది జగదీశ్వర్ రెడ్డి విజయానకి మొదటి మెట్టు అయింది. జగదీశ్వర్ రెడ్డి సిటీలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే మరో పక్క ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం, సైబర్ లా లను తన క్వాలిఫికేషన్ లో భాగం చేసుకున్నారు.

జగదీశ్వర్ రెడ్డి తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు..రాష్ట్ర ప్రభుత్వం ధ్వారా “ఉత్తమమైన సీ.ఎం గ్యాలెంట్రీ అవార్డ్, ఇండియన్ పోలీస్ మెడల్, , కఠిన సేవా పథకం, పోలీసు ఉత్తమ సేవ, కేంద్ర ప్రభుత్వం ధ్వారా అంతరిక్ష సురక్ష మెడల్ పొందినారు.

ఇవి మాత్రమే కాదు.. 200కు పైగా వివిధ కేసుల ఛేదనలో అందుకున్న అవార్డులు, రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ ఉన్నతాధికారుల నుండి గౌరవప్రదమైన ప్రశంస పత్రాలు, దేశ అత్యుత్తమ ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ నుండి అవార్డు ఇంకా మరెన్నో ..

ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అవినీతి నిరోధక శాఖ దాడి చేస్తే పొలాలు, బ్యాంక్ బాలెన్స్, పెట్టుబడులు, కేజీల బంగారం అంటూ వెలుగులోకి వస్తాయి కాని ఒక నిజాయితీ గల ఆఫీసర్ గురించి ఎంక్వేరి చేస్తే ఇలాంటి ట్రాక్ రికార్డ్స్ యే బయటపడతాయి..

jagadeeswar reddy
జగదీశ్వర్ రెడ్డి గారు సమస్యల పరిష్కరాలలో తనదైన స్టైల్ లో డిఫ్రెంట్ గా ఉండేది. ఒకసారి ఫాక్షనిస్టులు ఎక్కువగా ఉండే ఊరికి పోస్టింగ్ వచ్చింది. రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఒకరి మీద కేసులు పెట్టకుండా ఇద్దరి కుటుంబాలను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఏళ్ళ తరబడి ఉన్న సమస్యలను, పగను ఓ స్వీట్ వార్నింగ్ తో తీర్చేశారు.

1998 లో కంజర్ బటన్ గ్యాంగ్, బస్సులు ఆపి తలలు పగల కొట్టి, దోచుకొనేవారు, RC పురం సబ్ ఇన్స్పెక్టర్ తల పై కొట్టి చంపిరూ..ఆ గ్యాంగ్ ను తన దైన వ్యూహం తో వారిని ఆ డేంజర్ ముఠా ని కట కట లోకి నెట్టి పలువురి ప్రశముసలు పొందారు. విధి నిర్వహణ లో తన ధైనా శైలి లో వుంటూ సంగా వి ధృహులోకు సింహ స్వప్న గా నిలిచారు.

ఇద్దరి మహిళలపై శంషాబాద్ ఫామ్ హౌజ్ లో దోపిడి దొంగలు లైంగిక దాడి జరుపుతున్నారు. అప్పుడు ఎస్.ఐ గా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడికి చేరుకుని లొంగిపోవాలని వారిని హెచ్చరించారు. కాని అటునుండి ఏ స్పందన లేకపోగా దొంగలు తల్వార్లతో దాడికి దిగారు. పోలీస్ మీదనే ఇలాంటి దాడికి దిగితే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు అని జగదీశ్వర్ గారు నేరుగా కాల్పులు జరిపి దొంగలను హతమార్చారు. దేశవ్యాప్తంగా ఈ కేస్ సంచలనం సృష్టించింది. పోలీస్ శాఖ లో జగదీశ్వర్ రెడ్డి తన పేరు పదిల పరుచుకున్నారు.రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఫామ్ హౌజులు ఉండడం వలన అదే స్థాయిలోనే నేరాల సంఖ్యలు కూడా అధికంగానే ఉండేవి. శివారు ప్రాతం లో అసాంగిక శక్తులు పెట్రేగి పోతున్న దశలో జగదీశ్వర్ రెడ్డి వారి ఆటలు కటించడం లో సిద్ధహస్తుడు అయ్యారు.

దిల్సూక్ నగర్ లో జరిగిన సాయిబాబా దేవాలయం లో బాంబ్ బ్లాస్ట్ కేస్ లో కీలక పాత్ర పోషించారు. LB నగర్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు, మహిళ న్యాయవాదుల చంపిన కేస్ లో24 గంటల వ్యవధిలో చాకచక్యంగా పురోగతి సాధించారు. పార్థి ముఠా చేసే భయంకరమైన ఆగడాలను అరికట్టి, 48 గంటల లో పట్టుకొని సంగ విద్రోహులకు సింహస్వప్నగా నిలిచారు. ఆనాడు పోలీస్ ఉన్నత అధికారి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సైబరాబాద్ లో SOT శాఖ లో అందులో కీలక పాత్ర పోషించారు.

ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు 20 సంవత్సరాలకు పైగా సర్వీస్ లో ఎంతోమందిని అదుపులోకి తీసుకున్నారు. వేల కేసులను సమయస్పూర్తితో సులభంగా పరిష్కరించారు. ట్రాక్ రికార్డ్ అంటే ఉద్యోగ పరంగా మాత్రమే కాక సేవా కార్యక్రమంలో కూడా విస్తృతంగా పాల్గొంటారు. కొంతమంది పేద పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించడంతోపాటు వీలున్నప్పుడల్లా వివిధ రూపాలలో సమాజానికి తన సహాయం అందజేస్తుంటారు. ర్రాష్ట్ర హోంమిస్టర్ తో ప్రశంలు పొందినారు మరియు కేంద్ర హోమ్ మినిస్టర్ చే అభినందిబడినాడు .

ఎస్.ఐ నుండి అడిషనల్ఎస్పి, ఓస్డి ఆఫీసర్ గా సాగుతున్న ఆయన ప్రస్తానంలో శాంతి భద్రతల స్థాపన మాత్రమే కాదు ఒక పోలీస్ నేరస్థుల పట్ల ప్రజల పట్ల ఎలా ఉండాలి అని తన జీవితాన్నే ఒక ఉదాహరణ గా మలుస్తున్నారు.,…
Tags: LeadershipPersonal
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News