హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ థెరిసా హాస్పిటల్లో టెక్ మహీంద్ర అందించిన ఆక్సిజన్ ప్లాంట్ను ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్లో టెక్ మహీంద్ర అందించిన ఏడు అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో టెక్ మహీంద్రా సిఇఒ శ్రీ సిపి గుర్నాని & ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more