• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Technology Aerospace

జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా రేపే ప్రయోగం జరగనుంది

TP NewsbyTP News
06/12/2018
inAerospace, India, News, S & T
0
gsat-11 satellite

జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా భూస్థిరకక్ష్యకు చేరవేయనున్నారు

దేశ సమాచార, ఇంటర్నెట్‌ రంగం బలోపేతం కోసం ఇస్రో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఫ్రెంచ్‌ గయానా నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. అక్కడి కురు అంతరిక్ష కేంద్రం నుంచి ఆ దేశపు ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా 5,854 కిలోల జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం తెల్లవారుజామున 4.08 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహాన్ని ఏరియన్‌ రాకెట్‌ తాత్కలిక భూసమస్థితి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
అనంతరం మనశాస్త్రవేత్తలు బెంగుళూరులోని హసన్‌ కేంద్రం నుంచి ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటార్లను మండించి భూమధ్య రేఖకు తూర్పుదిశలో 74డిగ్రీలవాలులో భూస్థిరకక్ష్యకు చేరవేయనున్నారు. ఈ ఉపగ్రహంలో దేశ సమాచార వ్యవస్థ కోసం 32 కేయు బాండ్‌తోపాటు 8 కేఏబాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లను ఏర్పాటు చేశారు. ఈ ఉపగ్రహంలోని మల్టీ స్పాట్‌ బీమ్‌ యాంటీనా మనదేశ వ్యాప్తంగా సంకేతాలు అందించనుంది. నిమిషానికి 16 గెగాబైట్స్‌ వేగాన్ని ఇంటర్నేట్‌కు అందించనుంది. దేశంలో గ్రామ పంచాయతీలలో ఈ-గవర్నె్‌సకు ఉపయోగపడనుంది. బ్రాడ్‌బాండ్‌ సర్వీసె్‌స్సలలో కీలక పాత్ర పోషించనున్నది. 15 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది.

 

Tags: GSATISRO
TP News

TP News

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News