వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన్నెగూడ లో హై స్కూల్, ప్రైమరీ స్కూల్, ఉర్దూ మ స్కూల్ లలో 500 పైన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమoలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more