వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన్నెగూడ లో హై స్కూల్, ప్రైమరీ స్కూల్, ఉర్దూ మ స్కూల్ లలో 500 పైన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమoలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు..
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...
Read more