శేరిలింగంపల్లి , తొలి పలుకు: మునుగోడు నియోజకవర్గం ఉపాఎన్నికల సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యమ్. సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు నియోజకవర్గం ఎ- బ్లాక్ అధ్యక్షుడు యం డి. ఇలియాస్ షరీఫ్ ఆధ్వర్యంలో గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి బయలుదేరారు. వెళ్లినవారిలో మియాపూర్ డివిజన్ అధ్యక్షులు నల్లగండ్ల రమేష్ కుమార్, యస్ సి సెల్ నాయకుడు నడిమింటి కృష్ణ,వి.ఈశ్వర్,సురేష్ బాబు,విజయ్ ,రాజు, రవియాదవ్ మహిళా నాయుకురాలు భారతమ్మ, శాంతి యూత్ నాయకులు యమ్ డి.షరీఫ్,షారుఖ్,ముశ్రాఫ్, మోసిన్, అఫ్రోజ్,అద్నన్, బోటు శ్రీను తదితరులు ఉన్నారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more