హుజూరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి మద్దతుగా రోడ్ షోను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి, తదితర నాయకులు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more