హుజూరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి మద్దతుగా రోడ్ షోను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి, తదితర నాయకులు.
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...
Read more