హుజూరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి మద్దతుగా రోడ్ షోను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి, తదితర నాయకులు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more