శుక్రవారం నాడు దీప్తి హిల్స్ లో కాంగ్రెస్ నాయకులు బొట్టు శ్రీను ఆధ్వర్యంలో చర్చ్ పాస్టర్ డా. ప్రసాద్ పాల్ వ్యవహరిస్తున్న చర్చ్ లో కేక్ కట్ చేసి,సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప్తి హిల్స్ వాసులు, చిన్నపిల్లలు, డా. ప్రసాద్ పాల్,బొట్టు శ్రీను తదితరుల పాల్గొన్నారు.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more