శుక్రవారం నాడు దీప్తి హిల్స్ లో కాంగ్రెస్ నాయకులు బొట్టు శ్రీను ఆధ్వర్యంలో చర్చ్ పాస్టర్ డా. ప్రసాద్ పాల్ వ్యవహరిస్తున్న చర్చ్ లో కేక్ కట్ చేసి,సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీప్తి హిల్స్ వాసులు, చిన్నపిల్లలు, డా. ప్రసాద్ పాల్,బొట్టు శ్రీను తదితరుల పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more