• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఘనంగా కార్తీక దీపోత్సవం

TP NewsbyTP News
22/11/2022
inNews
0
ఘనంగా కార్తీక దీపోత్సవం

శేరిలింగంపల్లి :కార్తీక పుణ్యమాస చివరి సోమవారం సందర్భంగా రాయదుర్గంలోని నాగార్జున ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సహస్రనామ పుష్పార్చన భక్తులచే మహా రుద్రాభిషేకం హనుమాన్ దేవాలయం నుండి స్వామివారి ఊరేగింపు చేశారు, అనంతరం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిపారు ,తదుపరి ఏక హారతి నక్షత్ర హారతి మహారథి కుంభ హారతులతో భక్తులు పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా శ్రీ త్రిదండి శ్రీనివాస రామానుజ చిన్న జీయర్ స్వామి, అహోబిలం పీఠాధిపతి, డాక్టర్ బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, పీఠాధిపతి కమలేష్ దాస్టి మహారాజ్, హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున కార్తిక దీపాలు వెలిగించి భక్తి శ్రద్దలను చాటుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు నాగార్జున ఉన్నత పాఠశాల చైర్మన్ ఏ,కృష్ణ పాఠశాల అధినేత ఏ భరత్ కుమార్, పీపుల్ ఎనాబ్లర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Tags: Karthika diposthavamNagarjuna High schoolRai durgam
TP News

TP News

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు
News

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు

by Admin
03/03/2026
0

శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...

Read more
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

27/02/2026

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

22/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News