బొడుప్పల్ : ఈ రోజు గాస్పల్ మినిస్ట్రీస్ సహకారంతో టిడిపి మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యదర్శి మరియు బెరాకా యూత్ అధ్యక్షులు వాసునురి సన్నీ గారు లాక్ డౌన్ తో ఎంతో ఇబ్బంది పడుతున్నా బోడుప్పల్ పరిసర ప్రాంత పాస్టర్లకు మరియు పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more