బొడుప్పల్ : ఈ రోజు గాస్పల్ మినిస్ట్రీస్ సహకారంతో టిడిపి మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యదర్శి మరియు బెరాకా యూత్ అధ్యక్షులు వాసునురి సన్నీ గారు లాక్ డౌన్ తో ఎంతో ఇబ్బంది పడుతున్నా బోడుప్పల్ పరిసర ప్రాంత పాస్టర్లకు మరియు పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more